ఏలూరు : ప్రత్యేక తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసినా తమకేమీ ఇబ్బంది లేదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వ్యాఖ్యానించారు. తెలంగాణపై కేంద్ర హోంమంత్రి చిదంబరం చేసిన ప్రకటనపై తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్నఆయన ఈ విధంగా స్పందించారు. ద్వంద్వ నాల్కల ధోరణి అవలంబించే పార్టీలకే ఇబ్బందని ఆయన పేర్కొన్నారు.