డీఈఓ బాధ్యతల స్వీకరణ
నెల్లూరు : జిల్లా విద్యాశాఖాధికారిగా ప్రసన్నాంజనేయులు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇన్ ఛార్జి డీఈఓ సుధాకర్ రెడ్డి ఆయనకు బాధ్యతల అప్పగించారు. ఈ సందర్భంగా డీఈఓ ప్రసన్నాంజనేయులు మాట్లాడుతూ, జిల్లాలో బదిలీ చేపట్టేందుకు 16 నుండి కౌన్సెలింగ్ ను నిర్వహించి పోస్టింగ్ లు ఇస్తామని తెలియచేసారు.
News Posted: 13 February, 2010
|