రాజీనామాలు వెనక్కి
రాజమండ్రి : సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా తమ పదవులకు రాజీనామాలు చేసిన ప్రజాప్రతినిధులంతా ఇపుడు వాటిని వెనక్కి తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు 11 మంది తమ రాజీనామాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు మాత్రం ఈంకా రాజీనామాలు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించలేదు. ఆలాగే జిల్లాలో టీడీపీ, పీఆర్పీ లకు చెందిన ఎమ్మెల్యేలు మాత్రం రాజీనామాలు వెనక్కి తీసుకోవడంపై ఏమీ తేల్చి చెప్పలేదు.
News Posted: 11 January, 2010
|