విద్యార్థినుల అస్వస్థత
ఏలూరు: కలుషితాహారం తిన్న హాస్టల్ విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లాలోని ధర్మాజీగూడెంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన విద్యార్థినులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినులు తిన్నఆహారం కలుషితం కావడమే కారణమనీ, వారికి ప్రాణాపాయం లేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
News Posted: 3 March, 2009
|