కలహాలతో కుటుంబం ఆత్మహత్య
రాజమండ్రి : కుటుంబ కలహాలతో చంద్రమామ్ పల్లిలో ఓ కుటుంబం ఆత్మహత్య చేకుసున్నారు. తూర్పు గోదవరి జిల్లా పెద్దాపురం మండంలం చంద్రమామ్ పల్లిలో తల్లి, పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు మతృదేహాలను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
News Posted: 30 April, 2009
|