ఉప్పాడలో అగ్ని ప్రమాదం
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లాలో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించడంతో ముగ్గురు దుర్మరణం పాలు కాగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. న్యూ కొత్తపల్లి మండలం ఉప్పాడలో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడినవారిని చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించారు. షార్ట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
News Posted: 8 June, 2009
|