రాజమండ్రి : కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో బాంబు పెట్టినట్లు రాజమండ్రి రైల్వేస్టేషన్ కు శనివారం ఫోన్ కాల్ వచ్చింది. దీనితో అప్రమత్తమైన సిబ్బంది ఈ విషయాన్ని పోలీసులుకు తెలిపారు. హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ బయలుదేరిన కోణార్క్ ఎక్స్ ప్రెస్ ను రాజమండ్రిలో ఆపి తనిఖీలు నిర్వహిస్తున్నారు.