70 తులాల బంగారం చోరీ
నిజామాబాద్ : జిల్లాలోని ఓ జ్యూవెలరీ దుకాణంలో గత రాత్రి బంగారం చోరీ జరిగింది. నిజాంసాగర్ మండలం మహ్మద్ నగర్ లోని ఓ జ్యూవెలరీ షాపులో 70 తులాల బంగాలం, 35 కేజీల వెండి, 12వేల రూపాయల నగదు అపహరణకు గురైనట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 15 July, 2009
|