డిటోనేటర్లు స్వాధీనం
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా శంకపరట్నంలో భారీ సంఖ్యలో పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంటిలో 2089 డిటోనేటర్లు, 9 బస్తాల అమోనియం నైట్రేట్, 12 బాక్కుల జిలిటెన్ స్టిక్స్ తనిఖీల్లో గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
News Posted: 10 August, 2009
|