కాకినాడ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల ఏర్పాటులో ఇరు వర్గాల మధ్య నెలకొన్నది. ఈ ఘర్షణ చిలికి చిలికి గాలివానగా మారడంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లిలో ఇరు వర్గాలకు చెందినవారు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏరప్పడ్డది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికిచేరుకుని పరిస్థితి అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.