ఇడుపులపాయకు జనం
కడప : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధిని దర్శించుకునేందుకు సినీ నటులు గురువారం ఇడుపులపాయకు చేరుకుని జగన్ ను పరామర్శించారు. కడప ఎంపీ, వైఎస్ తనయుడు జగన్ ను పరామర్శించారు. రాష్ట్రం నలుమూలల నుండి అభిమానులు తమ ప్రియతమ నేతకు నివాళులు అర్పించేందుకు గురువారం కూడా భారీగా ఇడుపులపాయకు తరలివచ్చారు. తనను పరామర్శించడానికి వచ్చిన వారిని జగన్ ఓపిగ్గా పలకరిస్తూ ,వారికి ధైర్యాన్ని చెబుతూ జగన్ జనం మధ్యనే ఎక్కువ సమయాన్ని వెచ్చించారు.
News Posted: 24 September, 2009
|