భార్యాభర్తల ఆత్మహత్య
కాకినాడ : అన్నవరంలోని సత్యదేవ కాటేజీ పైనుంచి దూకి భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు అమలాపురానికి చెందిన ఆదినారాయణ, హేమలతలుగా పోలీసులు గుర్తించారు. కాగా వీరు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 5 October, 2009
|