మంత్రాలయంలో పూజలు ప్రారంభం
కర్నూలు : మంత్రాలయం వరద ముంపునుంచి కోలుకుంటోంది. ప్రసిద్ధి చెందిన శ్రీ రాఘవేంద్రస్వామి ఆలయంలో నేటి నుంచి పూజలు ప్రారంభమయ్యాయి. తిరులమ తిరుపతి దేవస్థానం మంత్రాలయానికి పూజా సామాగ్రిని, 10 వేల మందికి కావాల్సిన ఆహారం, 500 దుప్పట్లను, 500 చాలను పంపించింది. నీట మునిగిన మంత్రాలయం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. దీంతో ప్రజలు కాస్తంత ఊపిరి పీల్చుకుంటున్నారు.
News Posted: 7 October, 2009
|