కిక్కిరిసిన శ్రీశైలం
శ్రీశైలం : కార్తీక మాసం... అందునా రెండో సోమవారంతో కావడంతో శ్రీశైలం మల్లికార్జున స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరాలు. ఆలయంలో దీపారాధనలు, అభిషేకాలు, పూజలను భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్తనారు. మల్లన్నను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలానికి చేరుకుంటున్నారు. దీంతో శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతుంది.
News Posted: 26 October, 2009
|