అన్నవరంలో భక్తుల రద్దీ
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా అన్నవరం భక్తులతో కిటకిటలాడుతోంది. సత్యదేవుని సన్నిధిలో భక్తుల రద్దీతో వ్రత మండపాలు కిక్కిరిసిపోయాయి. కార్తీక సోమవారం, పౌర్ణమి రెండూ ఒకే రోజు కావడంతో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేందుకు భక్తులు అధికంగా అన్నవరానికి తరలివచ్చారు. కార్తీక మాసంలో దైవ సన్నిధిలో ఈ వ్రతం చేసుకోవడం ఎంతో పుణ్యాన్ని కలిగిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
News Posted: 2 November, 2009
|