కరీంనగర్ : జిల్లాలో కల్తీ కల్లు సేవించి 12 మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ధర్మపురి మండలం బీరసానిలో కల్తీకల్లు తాగడంతో పన్నెండు మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని స్థానికులు ఆస్పత్రికి తరచగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.