జాతరలో విషాదం
రాడమండ్రి : గండేపల్లి మండలం మురారి గ్రామంలో జరిగిన దుర్గమ్మ జాతరలో విషాదం చోటుచేసుకుంది. జాతరలో పాల్గొని ఆటోలో తిరిగి వెళ్తుండగా రాజమండ్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లా వాసులు ఇద్దరు మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. మరో సంఘటనలో కడియం మండలం వీరవంకలో జాతరకు వెళ్తున్న యువకుడు లారీ ఢీ కొనడంతో మరణించాడు.
News Posted: 7 December, 2009
|