అనంతపురం : ప్రభుత్వ విప్ శైలజానాథ్ స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. ఎస్కేయూ వద్ద నిర్వహిస్తున్న శాంతి ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆయన ఆందోళనకు గుర్యాయరు. దీంతో ఆయనకు స్వల్పంగా గుండెపోటు రావడంతో స్పృహ కోల్పోయారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.