కమిషనర్ తనిఖీలు
కమిషనర్ తనిఖీలు
కడప : రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ రేమండ్ పీటర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరు రవాణశాఖ కార్యాలయాన్ని ఆయన తనిఖీలు చేసారు.కార్యాలయం నిర్మాణం కోసం ప్రభుత్వం మంజూరు చేసిన చేసిస స్ధలాన్ని ఆయన పరిశీలించారు కార్యాలయ భవన నిర్మాణం , డ్రైవింగ్ ట్రాక్ తదితర ప్లాన్ లను ఆయన పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేసారు.
News Posted: 7 January, 2010
|