రాజమండ్రి : ప్రజారాజ్యం పార్టీ మహిళా నాయకరాలు పబ్బిలేటి లక్ష్మి దారుణ హత్యకు గురయ్యారు. ఈ నెల నాలుగోతేదీన సమైక్యాంధ్ర ఉద్యమం ధర్నాకు అని చెప్పి ఇంటి నుండి బయటకు వెళ్లిన ఆమె చివరకు గోదావరి తీరంలో శవమై తేలారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.