కోర్టులో చంద్రమౌళి
కరీంనగర్ : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఛత్తీస్ గఢ్ రాష్ట్ర కార్యదర్శి చంద్రమౌళీ శుక్రవారం కరీంనగర్ కోర్టుకు హాజరయ్యారు. 1987 హుస్నాబాద్ లో జరిగిన హత్యకేసు, టెలీఫోన్ ఎక్ఛేంజి దహనం కేసుల్లో చంద్రమౌళీ ప్రధాన నిందుతుడు. ఈ కేసు చాలా రోజులుగా పెండింగ్ లో ఉండటంతో నాగేపూర్ జైల్లో ఉన్న చంద్రమౌళిని స్థానిక కోర్టుకు హాజరుపరిచారు.
News Posted: 8 January, 2010
|