ఎస్సారెస్పీ నీరు విడుదల
నిజామాబాద్ : కరీంనగర్ జిల్లా తాగునీటి అవసరాలకు, రామగుండంలో విద్యుత్తు ఉత్పాదన కోసం ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసారు. ప్రభుత్వాదేశాల మేరకు కాకతీయ కాలువ ద్వారా మొదట 500 క్యూసెక్కుల నీటిని తర్వాత 5000 క్యుసెక్కులకు పెంచారు. రామగుండం అవసరాలకు, కరీంనగర్ ప్రజల తాగునీటి నిమిత్తం నీటిని వదలాలని శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ ఎస్ ఇ శ్రీనాథ్ తెలిపారు.
News Posted: 19 January, 2010
|