ఏకగ్రీవ తీర్మానాలు
కడప : జిల్లా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని డీఆర్సీ నిర్ణయించింది. వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి నిధులు రాబట్టాలని ప్రజాప్రతినిధులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. గాలేరు-నగరి మొదటి దశ పనులను వెయ్యి కోట్లు, తెలుగు గంగ ప్రాజెక్ట్ కు 500 కోట్ల రూపాయలు విడుదల చేయాలని తీర్మానాల్లో పేర్కొన్నారు. ఆలాగే జమ్మలమడుగు, ప్రొద్దుటూరు పట్టణాల ప్రజల దాహర్తిని తీర్చడానికి కర్నూలు జిల్లా అవుకు రిజర్వాయిర్ నుంచి రెండు టీఎంసీల నీటిని మైలవరానికి ఇవ్వాలని తీర్మానాల్లో డిమాండ్ చేసారు.
News Posted: 19 January, 2010
|