అనంతపురం : జిల్లాలోని కళ్యాణదుర్గంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్ధిక ఇబ్బందులు తాళలేక వీరు అత్మహత్యకు పాల్పడినట్లు స్ధానికులు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.