వరంగల్ : వరంగల్ లో పంచాయతీ రాజ్ ఏఈగా పని చేస్తున్న సదాశివరావు ఏసీబీకి చిక్కారు. అవినీతి ఆరోపణలతో ఆయన ఇంటటిపై ఏసీబీ అధికారులు గురువారం ఉదయం దాడి జరపారు. అలాగే జిల్లాలోని హుజురాబాద్ లో ఆయన సోదరుడి నివాసంలో కూడా దాడులు జరిపారు. ఈ దాడుల్లో పలు కీలక ఆధారాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.