వైభవంగా రంగనాథుని కల్యాణం
కడప : బ్రబ్మోత్సవాల్లో భాగంగా శ్రీ రంగనాథ స్వామి, శ్రీదేవి, భూదేవిల కల్యాణోత్సవాలు కమనీయంగా జరిగాయి. పులివెందులలోని రంగమండపంలో ఈ కల్యణాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం సాయంత్రం స్వామి వారిని గజవాహనంపై ఊరేగించారు. ఉత్సవ రోజుల్లో ప్రతీ రోజూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
News Posted: 4 February, 2010
|