కరీంనగర్ : కమలాపూర్ మండలంలోని బేగంపేట గ్రామంలో పోలీసుల విస్తృత తనిఖీలు చేసారు. నక్సల్స్ సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. పలువురు గ్రమాస్తులను పిలిపించి నక్సల్స్ సమాచారంపై పోలీసులు ఆరా తీసారు. వారి కదలికలపై ఏ మాత్రం ఆచూకీ తెలిసినా తమకు తెలియచేయాలని సూచించారు.