వైభవంగా రథోత్సవం
కర్నూలు : శ్రీశైల భ్రమరాంబ, మల్లన్నల రథోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా ఈ ఉత్సవాలను నిర్వహించారు. వేడుకుల్లో భాగంగా భ్రమరాంబ, మల్లికార్జునలు రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రథోత్సవానికి లక్షలాది మంది భక్తులు హాజరయ్యారు. దీంతో ఈ పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది.
News Posted: 13 February, 2010
|