సింగరేణి బంద్ కు పిలుపు
వరంగల్ : తెలంగాణకు మద్దతుగా సింగరేణి బంద్ చేపట్టాలని కార్మిక జేఏసీ పిలుపునిచ్చింది. ఈ నెల 24, 25 తేదీల్లో బంద్ చేపట్టాలని కార్మిక జేఏసీ నిర్ణయించింది. 48 గంటలు పాటు బంద్ కొనసాగుతుందని వివరించింది. తెలంగాణకు మద్దతుగా పార్లెమెంట్ లో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండే చేసింది. సింగరేణి జేఏసీ బంద్ కు తెలంగాణ జేఏసీ మద్దతు ఉంటుందని కన్వీనర్ కోదండరామ్ వెల్లడించారు.
News Posted: 22 February, 2010
|