బిఎస్ ఎన్ ఎల్ అగ్రగామి
విజయవాడ : బ్రాండ్ బ్యాండ్ సేవలు అందించడంలో బీఎస్ ఎన్ ఎల్ అగ్రస్థానంలో ఉన్నట్లు ఆ సంస్థ కృష్ణా జిల్లా జీఎం క్రిసోస్తమ్ స్పష్టం చేసారు. జిల్లాలో 25 వేల మందికి కొత్తగా కనెక్షన్ లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఇప్పటివరకు 21 వేల మందికి కనెక్షన్ లు మంజూరు చేసామని ఆయన వివరించారు. జిల్లాలో 67 వేల మందికి హై స్పీడ్ బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్ లు ఇచ్చేలా సాంకేతిక ఏర్పాట్లు సాగిస్తున్నామని ఆయన తెలిపారు.
News Posted: 24 February, 2010
|