పోస్టుకార్డు ఉద్యమం
అనంతపురం : సమైక్యాంధ్రకి మద్దతుగా సమైక్య పరిరక్షణ సమితి పోస్టుకార్డు ఉద్యమానకి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని పొట్టి శ్రీ రాములు విగ్రహం వద్దబుధవారం ఉదయం ఈ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్దంగా ప్రజలకు పోస్టు కార్డులు పంపి సమైక్యాంధ్ర ఆవశ్యకతను వివరించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రధాని మన్మోహన్ సింగ్ కు కూడా అంతా ఉత్తరాలు రాయాలని ఆయన పిలుపునిచ్చారు. భారత ప్రధాని, సౌత్ బ్లాక్, రైసినా హిల్, న్యూఢిల్లీ-110101 చిరునామాకు అంతా ఉత్తరాలు రాయాలని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ప్రతినిధులు కోరారు.
News Posted: 3 February, 2010
|