సమైక్య సదస్సులు
నెల్లూరు : సమైక్యాంధ్ర ఉద్యమంలో బాగంగా ఈనెల 22 నుండి జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నారు. 22న గూడూరు, 23న కావలిలోనూ, 24న నెల్లూరులోనూ ఈ సదస్సులు జరుగనున్నాయి. సదస్సులు ముగిసిన అనంతరం జిల్లా వ్యాప్తంగా మహా పాదయాత్రలు నిర్వహిస్తున్నారు.
News Posted: 19 February, 2010
|