|
|
Articles: TP Features | pottulu.. pariNAm&Alu | |
| ఇంతకూ తమరు చెప్పొచ్చేదేమిటో?కాంగ్రేసు మాత్రమే సుస్థిర పాలన అందించగలదనా?2004 లో ఇవే పార్టీలు అంతగా ఏమీ కలిసిపోలేదు,కాని తె.దే.ను అతి ఎక్కువ సీట్లలో ఓడించి కోలుకోలేని దెబ్బ తీశాయి.ఒంటరిగా పోరాడే ధైర్యం లేకుండ చేశాయి.ఆదెబ్బ చంద్రబాబుకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలిసివుండదు. అందుకే అన్నివిధాలా దిగి వచ్చాడు. సీపీఎం,సీపీఐ& మర్యు తెరాసలకు కూడా తెలుసు ఒంటరిగా కాంగ్రేసును ఎదుర్కోవడం సాధ్యం కాదని. అల్లాగే తను ఒంటరిగా పోటీ చేసినా తె.దేను ఓడించగలనని నమ్మకమే ఉండివుంటే 2004 లో కాంగ్రేసు ఏఇతర పార్టీలతో పొత్తుకు సిద్ధ పడేది కాదు.పొత్తులు విచ్చిన్నమౌతున్నాయి అనేది కూడా వాస్తవమే.ఐతే పొత్తులు లేకుండా కాంగ్రేసును ఓడించలేవు,ఆ పార్టీని ఓడించకుండా మనుగడే సాగించలేవని కూడా అవి భావిస్తున్నాయి.అధికారంలోకి రాకుంటే మానే కాంగ్రేసు ఆగడాలకు అడ్డుకట్ట వెయ్యడానికైన దాన్ని ఓడించక తప్పదనే నిశ్చితాభిప్రాయానికి కూడా అవి వచ్చినాయి.అందుచేత ఎన్నికలయ్యేవరకైనా అవి కలిసి ఉండక తప్పదు.ప్రయొగాలు ఫెయిల్ ఐనా కొనసాగుతూనే ఉంటాయి.
Posted by: Mr. ramulu ch At: 11, Mar 2009 0:05:42 AM IST
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|