|
|
Articles: Festivals | దసరా వైశిష్ట్యం | |
| ఎందుకీ పిచ్చి కోతలు. దుర్గ కాళి అవతారం. దుర్గకు లక్ష్మికి సంబందం లేదు. గ్రామ దేవతలు, శక్తి అందరు కాళి అవతారాలే. దుర్గకు పది చేతులు, సింహం ఆమె వాహనము. లక్ష్మి సింహం మీద ఎప్పుడు ఎక్కింది? దుర్గను లక్ష్మిగా చెప్పడం అవమానకరమైన విషయము. బారతదేశంలో ఆర్యులు రాక ముందు, అందరు రాక్షస జాతి వారే. రాక్షసులు చెడ్డవారు కాదు. ఆర్యలకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరులు. ఆర్యులు చరిత్రరాసిన వారు కావున, వారు దేవతలని, ఓడిన రాక్షసులను నీచులని చిత్రీకరించారు. గత 60 సంవత్సరాలుగా సినిమాలొ రాక్షసుల మెడలో బొక్కల గొలుసు, కౄరమైన పండ్లు, జుట్టు తో చాలా హీనంగా చిత్రీకరించారు. 21 వ శతాబ్దంలో చరిత్ర తెలుసుకొని, నిజాన్ని బయటకు తీసుక రావాలి. బారతదేశంలో 90% శాతం జనాబ, రాక్షస సంపతి.
Posted by: Mr. R Desidi At: 28, Oct 2009 7:26:01 AM IST
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|