|
|
Articles: TP Features | ఆది కవికి వెయ్యేళ్ళు | |
| గోపికుమార్ గారు,
నన్నయ అనువాదము చేసిన 2 1/2 పర్వాలలో 90% సంస్కృత పదాలు. దానిని గ్రాందిక బాష అంటారు. పి.వి. పరబ్రహ్మశాస్త్రి టిపి.కాం లో 'తెలింగ ఆంద్ర సమస్యలు' అన్న వ్యాసంలో ఆంద్రులు బుద్దుని కంటె ముందె ఉత్తరబారతదేశం నుంచి వలసవచ్చారు, వారి మాతృబాష సంస్కృతం అని చెప్పారు. వారు వచ్చిన నాడు సంస్కృతానికి లిపి లేదు. బౌద్దులు తెలుగు లిపిన పుట్టంచిన తరువాత వారు తెలుగు లిపిని అరువు తీసుకొని, సంస్కృతాన్ని తెలుగు లిపిలో రాసి దానిని గ్రాందిక బాష లేక ఆంద్ర బాష అన్నారు. నన్నయ మహబారతాన్ని అనువాదము చేసినప్పూడు ఆయన దృష్టిలో తెలుగు బాష వేరు, ఆంద్ర బాష వేరు. దీని గురించి పెద్దగా ఆశ్చర్యపోవలసిన అవసరము లేదు. బూదరాజు రాదాకృష్ణ 'వంద సంవత్సరాల వ్వహారిక గ్రాందిక బాషా వాదాలు' లో ఈవివాదము గురించి చాలా చక్కగా చెప్పాడు. గ్రాందిక బాష ప్రబావం ఇప్పటికి మన దినపత్రికలలో చూస్తున్నాము. నన్నయ మొదలు పెట్టిన ఈబానిసత్వం, 1000 సంవత్సరాల తరువాత కూడ మనము కోలుకోలేదు.
Posted by: Mr. R Desidi At: 24, Nov 2009 8:39:24 PM IST Rajamundry lo raayadam valla meeku alaaga anipisthundemo...emichestham...Prola 1 of Kakatiyas did not know that R. Desidi would not accept it as a Telugu work...or else he might have invited Nannayya to write 'Andhra' Mahabharatam...in Telangana..Appudu daanini Telugu Mahabharatam aneyvaaremo
Posted by: gopi kumar At: 22, Nov 2009 11:39:04 AM IST నన్నయను ఆదికవి అనడంలో తెలుగు బాషను అవమానము చేసినట్టే. అక్కిరాజు గారు నన్నయకు ముందు తెలుగులొ బౌద్దం, జైనం పై కవిత్వం ఉందన్నారు. ఆలాంటప్పుడు నన్నయ ఆదికవి కాలేడు. నన్నయ మహాబారత అనువాదం తెలుగు బాషలో చేయలేదు. ఆయన తన అనువాదాన్ని 'ఆంద్ర మహాబారతం' అన్నాడు కాని 'తెలుగు మహాబారతం' అని అనలేదు. నన్నయ దృష్టిలో తెలుగు బాష వేరు, ఆంద్ర బాష వేరు. నన్నయ కాలంలో సంస్కృతాని తెలుగు లిపిలో రాసి దానిని ఆంద్రబాష అనేవారు. గ్రాందిక బాష, ఆంద్ర బాష రెండు ఒక్కటే, రెండు సంస్కృత బాషను తెలుగు లిపిలో రాసినవి. కావున మనము నన్నయ ఆదికవి అనిచెప్పుకోవడం పెద్ద పొరపాటు.
Posted by: Mr. R Desidi At: 28, Oct 2009 6:43:09 AM IST
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|