కరీంనగర్ : సర్కారు స్కూళ్ళలో ఉపాధ్యాయులు లేరుంటూ పదిహేను కళాశాలలకు విద్యార్థుల తల్లితండ్రులు గురువారం తాళాలు వేశారు. కరీంనగర్ జిల్లా అమ్రబాద్ మండలంలో ఉపాధ్యాయులు లేరుంటూ 15 ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల తల్లితండ్రులు తాళాలు వేశారు. పాఠశాలలకు వెంటనే ఉపాధ్యాయుల పోస్టింగ్ లు ఇవ్వాలంటూ విద్యార్థులు కలెక్టరేట్ కు పాదయాత్ర చేపట్టారు.