కరీనంగర్ : వర్షాభావ పరిస్థితులకు తోడు విద్యుత్ కోత అధికమవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న రైతులు విద్యుత్ కోతపై ఆందోళన చేపట్టారు. కరీనంగర్ జిల్లాలోని వెంకట్రాపుపేట గ్రామస్థులు విద్యుత్ కోతను నిరసిస్తూ రైతులు మెట్ పల్లి విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించి అసిస్టెంట్ ఇంజనీర్ ను నిర్భంధించారు.