Active Blogs | Popular Blogs | Recent Blogs శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న కథ చిత్రం ద్వారా శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారిని తెలుగు చలన చిత్ర ప్రపంచానికి పరిచయం చేసిన నిర్మాత పద్మనాభం గారనే విషయం అందరికీ తెలిసినదే ! ఆ చిత్రంలోని ఏమి ఈ వింత మోహం... అనే పాట ద్వారా ఆ పరిచయం జరిగిందనే విషయం కూడా అందరికీ తెలిసినదే ! ఆ పాట మొదట ఘంటసాల, పి.బి. శ్రీనివాస్, రఘురామయ్య, సుశీల గార్లతో పాడించాలని అనుకున్నారట. కానీ ఘంటసాల గారి తల్లిగారికి ఆరోగ్యం బాగులేక వూరికెళ్ళడంతో ఆ అవకాశం సంగీత దర్శకుడు కోదండపాణి గారి ద్వారా పరిచయమైన బాలు గారికి ఇచ్చారు పద్మనాభం. ఆ విశేషాన్ని వివరిస్తూ పద్మనాభం గారు ..............
ఇక శిరాకదంబం
లో చదవండి. మీ అమూల్యాభిప్రాయాన్ని తెలపండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|