Top Stories |
|
|
 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. |
 |
|
|
 |
|
 తెలుగుపీపుల్ డాట్ కాం ప్రత్యేక కథనం. తులసి గబ్బార్డ్ భారతీయ సంతతివారా? ఆమెకు 'తులసి' అనే హిందూ పేరు ఎలా వచ్చింది? ఆమె తల్లిదండ్రులు ఎవరు? ఆమె భర్త ఎవరు? ఆయన కూడా హిందువేనా? |
|
 ప్రముఖ సామాజిక కార్యకర్త అశోక్ బడ్డి మిచిగాన్ స్టేట్ రిప్రజెంటేటివ్ (State Representative) పదవికి 56వ డిస్ట్రిక్ట్ నుండి తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. |
|
రాబోయే అయిదేళ్లలో గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్టిమెంట్ కార్పొరేషన్ (జిఐసి) సింగపూర్ సావరిన్ ఫండ్ ద్వారా ఎపిలో 45వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాం అని మంత్రి నారా లోకేష్ అన్నారు. |
|
ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో దాదాపు వంద ఎకరాల్లో క్షిపణి తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. |
|
తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ (ఏకే సింగ్) ప్రమాణ స్వీకారం చేశారు.రాజ్ భవన్ లో మధ్యాహ్నం 12:30 గటంలకు జస్టిస్ ఏకే సింగ్ తో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రమాణం చేయించారు. |
| తిరుమలలో మళ్లీ చిరుత |
| |
|
|
 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌరవార్థం మహమ్మద్ అజారుద్దీన్ ఏర్పాటు చేసిన హైదరాబాద్ విందులో, చికాగోకు చెందిన ప్రముఖ ఎన్నారై ఇఫ్తేఖార్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. |
|
 పత్రికలే సమాజాన్ని ప్రతిబింబిస్తాయని సీనియర్ జర్నలిస్ట్ తెలుగు పీపుల్ డాట్ కామ్ బిజినెస్ ఎడిటర్ జి. జనార్ధన రావు అన్నారు. |
|
 అమెరికాలో తెలుగు వారి మేలుకోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, తాజాగా దాంపత్య జీవితం దృఢం చేసుకునేలా వెబినార్ నిర్వహించింది. |
|
పెదనందిపాడులో నాట్స్ ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించింది.
వచ్చే పది రోజుల్లో ఉచిత కంటి ఆపరేషన్స్ చేయించి కళ్లజోళ్లు కూడా ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. |
|
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభాన్ని నమోదు చేశాయి. |
|
కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమ వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని, ఆ కోరికను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. |
|
| |