TeluguPeople
  are the trend-setters

Big Picture

Telangana Chief Minister A. Revanth Reddy unveils a 23-foot bronze statue of NTR at Ameerpet on Thursday, fulfilling a promise made during the Jubilee Hills by-election campaign

Gallery


NTR statue unveiled at Maitrivanam

US Secretary of State Rubio visits Taj

Union minister Suresh Gopi visits port

Dattatreya biography released

AP MPS meet President Droupadi Murmu

TFAS Sapta Swaraavadhaanam

HUDCO two day workshop on UiWIN

Nara Lokesh with Palla and Ganta
Get a Complete View at:
TeluguPeople.com/Gallery

 

Classifieds

Lands in Amaravati
New Venture Booking Ramavarappaduporanki
Royal Imperia Kankipadu near Vijayawada
Royal Imperia Kankipadu
Hot property for sale in Nellore
Dtcp plots for sale near Sullurpet
Sale:- plot for sale near nellore
2 bhk flats for sale near Magunta layout
Classifieds Home Page
 

Top Stories

తులసి గబ్బార్డ్ - హిందూ అమెరికన్ నాయకురాలు

తెలుగుపీపుల్ డాట్ కాం ప్రత్యేక కథనం. తులసి గబ్బార్డ్ భారతీయ సంతతివారా? ఆమెకు 'తులసి' అనే హిందూ పేరు ఎలా వచ్చింది? ఆమె తల్లిదండ్రులు ఎవరు? ఆమె భర్త ఎవరు? ఆయన కూడా హిందువేనా?

మిచిగాన్ రిప్రజెంటేటివ్ గా అశోక్ బడ్డి

ప్రముఖ సామాజిక కార్యకర్త అశోక్ బడ్డి మిచిగాన్ స్టేట్ రిప్రజెంటేటివ్ (State Representative) పదవికి 56వ డిస్ట్రిక్ట్ నుండి తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఐదేళ్లలో 45వేల కోట్ల సింగపూర్ పెట్టుబడులు

రాబోయే అయిదేళ్లలో గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్టిమెంట్ కార్పొరేషన్ (జిఐసి) సింగపూర్ సావరిన్ ఫండ్ ద్వారా ఎపిలో 45వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాం అని మంత్రి నారా లోకేష్ అన్నారు.

దొనకొండలో క్షిపణి తయారీ యూనిట్‌

ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో దాదాపు వంద ఎకరాల్లో క్షిపణి తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది.

తెలంగాణ సీజేగా జస్టిస్ ఏకే సింగ్

తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ (ఏకే సింగ్) ప్రమాణ స్వీకారం చేశారు.రాజ్ భవన్ లో మధ్యాహ్నం 12:30 గటంలకు జస్టిస్ ఏకే సింగ్ తో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రమాణం చేయించారు.

తిరుమలలో మళ్లీ చిరుత

తిరుమలలో మళ్లీ చిరుత సంచారం కలవరపెడుతున్నది. జూ పార్క్‌ రోడ్డు నుంచి తిరుమల టోల్‌ గేటు మీదుగా చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్తూ కనిపించింది.

 

Special Stories

పత్రికలే సమాజానికి ప్రతిబింబం

పత్రికలే సమాజాన్ని ప్రతిబింబిస్తాయని సీనియర్ జర్నలిస్ట్ తెలుగు పీపుల్ డాట్ కామ్ బిజినెస్ ఎడిటర్ జి. జనార్ధన రావు అన్నారు.

దాంపత్య బంధాన్ని దృఢం చేసే ఫోర్ లవ్స్ ఫార్ములా

అమెరికాలో తెలుగు వారి మేలుకోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, తాజాగా దాంపత్య జీవితం దృఢం చేసుకునేలా వెబినార్ నిర్వహించింది.

పెదనందిపాడులో నాట్స్ కంటి వైద్య శిబిరం

పెదనందిపాడులో నాట్స్ ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించింది. వచ్చే పది రోజుల్లో ఉచిత కంటి ఆపరేషన్స్ చేయించి కళ్లజోళ్లు కూడా ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు.

హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ ఫలితాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ నికర లాభాన్ని నమోదు చేశాయి.

కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ

కాజీపేట రైల్వే కోచ్‌ పరిశ్రమ వరంగల్‌ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని, ఆ కోరికను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు.

భర్తలకూ వితంతు పింఛన్

భార్య చనిపోయిన భర్తలకూ వితంతు పింఛన్ కావాలని ఓ వితంతు భర్త శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణితో మొరపెట్టుకున్నాడు.

 
Advertisements

Entertainment


Bommu Lakshmi Stunning Stills

Shraddha Srinath Stunning Looks

Commissioning of Frigate INS Taragiri

Teja aims to make TV History

భారతీయుడు 3 త్వరలోనే స్టార్ట్

భారతీయుడు 3 షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. మొదటి షెడ్యూల్ లో ఓ పాటతో పాటు కొన్ని సీన్స్ చిత్రీకరిస్తారట.

 
Advertisements
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2026 TeluguPeople.com, All Rights Reserved.