|
|
పెదనందిపాడులో నాట్స్ ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించింది.
వచ్చే పది రోజుల్లో ఉచిత కంటి ఆపరేషన్స్ చేయించి కళ్లజోళ్లు కూడా ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. |
|
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభాన్ని నమోదు చేశాయి. |
|
కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమ వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని, ఆ కోరికను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. |
|
భార్య చనిపోయిన భర్తలకూ వితంతు పింఛన్ కావాలని ఓ వితంతు భర్త శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణితో మొరపెట్టుకున్నాడు. |
|
రియల్ ఎస్టేట్ రంగంలోకి వస్తున్న పెట్టుబడులపై ప్రభుత్వం ఒక కన్నువేసి ఉంచింది. ఏ స్థలాలు లేదా కట్టడాల ధరలు, ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయేమోనని కనిపెట్టి ఉండాలని ప్రభుత్వం అనుకుంటున్నది. |
|
ఇండియాను ఒకప్పుడు పాలించిన ఈస్ట్ ఇండియా కంపెనీని తిరిగి ప్రారంభించాలని ముంబైకి చెందిన ఒక వాణిజ్యవేత్త యోచిస్తున్నారు. ఇందుకు సన్నాహకంగా ఆయన ఎంతో కష్టపడి వాటాలు కొనుగోలు చేస్తున్నారు. |
|
|