Top Stories |
|
|
 Year long Potti Sriramulu birth anniversary celebrations from March 16, 2026says chief minister Chandrababu Naidu. A memorial park will be developed in 6.5 acres of land. |
 |
|
|
 |
|
రాబోయే అయిదేళ్లలో గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్టిమెంట్ కార్పొరేషన్ (జిఐసి) సింగపూర్ సావరిన్ ఫండ్ ద్వారా ఎపిలో 45వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాం అని మంత్రి నారా లోకేష్ అన్నారు. |
|
ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో దాదాపు వంద ఎకరాల్లో క్షిపణి తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. |
|
తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ (ఏకే సింగ్) ప్రమాణ స్వీకారం చేశారు.రాజ్ భవన్ లో మధ్యాహ్నం 12:30 గటంలకు జస్టిస్ ఏకే సింగ్ తో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రమాణం చేయించారు. |
|
తిరుమలలో మళ్లీ చిరుత సంచారం కలవరపెడుతున్నది. జూ పార్క్ రోడ్డు నుంచి తిరుమల టోల్ గేటు మీదుగా చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్తూ కనిపించింది. |
| |
|
|
 పత్రికలే సమాజాన్ని ప్రతిబింబిస్తాయని సీనియర్ జర్నలిస్ట్ తెలుగు పీపుల్ డాట్ కామ్ బిజినెస్ ఎడిటర్ జి. జనార్ధన రావు అన్నారు. |
|
 అమెరికాలో తెలుగు వారి మేలుకోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, తాజాగా దాంపత్య జీవితం దృఢం చేసుకునేలా వెబినార్ నిర్వహించింది. |
|
పెదనందిపాడులో నాట్స్ ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించింది.
వచ్చే పది రోజుల్లో ఉచిత కంటి ఆపరేషన్స్ చేయించి కళ్లజోళ్లు కూడా ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. |
|
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభాన్ని నమోదు చేశాయి. |
|
కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమ వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని, ఆ కోరికను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. |
|
భార్య చనిపోయిన భర్తలకూ వితంతు పింఛన్ కావాలని ఓ వితంతు భర్త శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణితో మొరపెట్టుకున్నాడు. |
|
| |