Active Blogs | Popular Blogs | Recent Blogs 1931 లో భారత చిత్రాలకు మాటలోస్తే నేపథ్యగానం మాత్రం 1934 లో ఆరంభమైంది. కెమెరామన్ గా ప్రారంభించిన నితిన్ బోస్ ( దాదా సాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత ) తాను దర్శకత్వం వహించిన ' భాగ్య చక్ర ' బెంగాలీ చిత్రంలో తొలిసారిగా నేపథ్యగానాన్ని ప్రవేశపెట్టారు. ఆ చిత్రం ' దూప్ చావ్ ' గా హిందీలో అదే సంవత్సరం రూపొందించారు. మొదటి పాటను కె. సి . డే, పాల్ ఘోష్, సుప్రభా సర్కార్ పాడారు.
ఇక శిరాకదంబం
లో చూడండి. మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|