Active Blogs | Popular Blogs | Recent Blogs
తెలుగు పౌరాణిక చిత్రాల చరిత్ర ఘనమైనది. కృష్ణుణ్ణీ, రాముణ్ణీ తలుచుకోగానే మన కళ్ళముందు ఎన్టీయార్ రూపం ప్రత్యక్షమైనట్లు రావణుడు, ధుర్యోధనుడు, యమధర్మరాజు లాంటి పాత్రలకు ఎస్వీరంగారావు రూపం మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. అసలు వాళ్ళు ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసారేమోననిపిస్తుంది.
1957 లో కడారు నాగభూషణం దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు సత్యవంతునిగా, ఎస్. వరలక్ష్మి సావిత్రిగా వచ్చిన ' సతీసావిత్రి ' చిత్రంలో యముడిగా ఎస్.వి. రంగారావు నటించారు. ఆ చిత్రం జెమినీ స్టూడియోలో నిర్మించబడింది.
.................. ఆ కథేమిటో శిరాకదంబం లో చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|