Active Blogs | Popular Blogs | Recent Blogs
మధురకవి డా. వక్కలంక లక్ష్మీపతి రావు గారు సుమారు నాలుగు దశాబ్దాల క్రితం రచించిన ' ఆంధ్ర పుణ్యక్షేత్రాలు ' అనే గేయం ఆంధ్రదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ సాగుతుంది. స్వర్గీయ సాలూరి హనుమంతరావు గారి స్వరకల్పనలో శ్రీమతి ఎస్. జానకి, శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గేయం ప్రైవేటు ఆల్బం గా గ్రామఫోను రికార్డులలో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందింది. అప్పట్లో ఆంధ్రదేశంలోని ప్రతి దేవాలయంలోను ప్రతిరోజూ తప్పనిసరిగా వినబడేది. ఆ అద్భుతమైన గేయం మీకోసం ................
......................... ఆ పాట శిరాకదంబం లో చదవండి..... వినండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|