Active Blogs | Popular Blogs | Recent Blogs
కాలం పరుగులు పెడుతోంది. తరాలు మారుతున్నాయి. రాబోయే తరాలు మన స్వాతంత్ర్య సమరం గురించి ఇక పుస్తకాలలో, అంతర్జాలంలో మాత్రమే చదువుకునే పరిస్థితి వస్తోంది. ఎందుకంటే అప్పటి చిహ్నాలు, ఆ సమరంలో పాల్గొన్న మనుష్యులు క్రమంగా కనుమరుగవుతున్నారు. గాంధీజీ, నెహ్రుజీ లాంటి వాళ్ళను తప్ప స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న మిగిలిన ప్రముఖులను గురించి తెలియని పరిస్థితి ఎదురవబోతోంది. ఇప్పటికే వాళ్ళు చేసిన త్యాగాలను మరచిపోయాం ! కనీసం మరచిపోయినట్లు నటిస్తున్నాం ! మన తర్వాతి తరాలకు వారి గుర్తులు కూడా మిగలకుండా చేసే పరిస్థితి ఏర్పడబోతోంది. ఆ మధ్య గాంధీ చిత్రం రాకపోతే ఇప్పటి తరంలోనే ఆ ప్రమాదం ఏర్పడేదేమో ! అటెంబరో ఒక రకంగా ఆ ప్రమాదం నుంచి మనల్ని రక్షించాడు. అలా మరుగున పడుతున్న మహనీయుల్లో ఒకరు బాబూ రాజేంద్ర ప్రసాద్.
.......... మన తొలి రాష్ట్రపతి జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం ఇక్కడ క్లిక్ చేసి చదవండి
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|