Active Blogs | Popular Blogs | Recent Blogs
తెలుగు చిత్ర గంభీర స్వరం
1948 వ సంవత్సరం జనవరి 30 వతేదీ
ఆకాశవాణి వార్తల్లో మహాత్మాగాంధీ హత్య గావింపబడ్డారన్న వార్త ప్రసారమవుతోంది. ఆ వార్త శ్రోతలని ఎంత నిశ్చేష్టులను చేసిందో.... ఆ వార్తను చదివిన తీరు అంతగా వారిని దుఖః సాగరంలో ముంచేసింది. అప్పట్లో టీవీలు లేవు కదా ప్రత్యక్ష ప్రసారంగా ఆ విషాద సన్నివేశాన్ని చూడడానికి. రేడియోలోని, పత్రికల్లోని వార్తలే ప్రజలకు సమాచారం తెలుసుకునేందుకు ఆధారం. గాంధీజీ హత్య వార్తను గద్గద స్వరంతో చదివి ఆ సన్నివేశాన్ని శ్రోతల కళ్ళ ముందు ఉంచిన కంఠం కంచు కంఠం జగ్గయ్య గారిది.
.......... జగ్గయ్యగారి గురించి ఇక్కడ చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|