Active Blogs | Popular Blogs | Recent Blogs
నిత్య నూతన ప్రసాదం
ఒకసారి హాస్యనటుడు పద్మనాభం కృష్ణా జిల్లా కైకలూరులో తన బృందంతో ' శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యం ' నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇంతలో కొంతమంది కుర్రాళ్ళు అక్కడికి చేరుకున్నారు. నాటకం చూడాలి. ఎలా ? తమ దగ్గర డబ్బులు లేవు. టికెట్ లేకపోతే లోనికి రానివ్వరు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఎలాగైనా నాటకం చూడాలి.
.............. ఆ ఉదంతం ఇక్కడ చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|