Active Blogs | Popular Blogs | Recent Blogs
అపర భగీరథుడు
కొంతమంది తమకోసం పుడతారు. మరికొంతమంది తమవారికోసం పుడతారు. ఇంకాకొంతమంది తమ చుట్టూ వున్నా వారికోసం పుడతారు.
ఈ చివరి కోవకు చెందిన వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ప్రస్తుతం కర్ణాటకరాష్ట్రంలో భాగంగా వున్న చిక్ బళ్లాపూర్ జిల్లాలోని ముద్దనహళ్లి అనే గ్రామంలో తెలుగు కుటుంబంలో జన్మించిన విశ్వేశ్వరయ్య కర్ణాటకతో బాటు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలలో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసి వ్యవసాయం విస్తరించడానికి దోహదపడ్డారు. దానితో బాటు విద్యుత్ ప్రాజెక్టులు, వరద నీటి ప్రాజెక్టులు లాంటి ఇంకా ఎన్నో రకాల ప్రాజెక్టుల రూపకల్పనకు కారణభూతుడయ్యారు.
........ ఇంక ఇక్కడ చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|