Active Blogs | Popular Blogs | Recent Blogs
కవితాకళానిధి
తెలుగులో ' సత్య హరిశ్చంద్ర ' నాటకాలు చాలా వచ్చాయి. వాటిలో మేటిగా నిలిచింది మాత్రం బలిజేపల్లి లక్ష్మీకాంతకవి రచించిన నాటకమే ! అందులోని సంభాషణలు, పద్యాలు నేటికీ సజీవంగానే వున్నాయి. నాటకరంగంలో పేరు తెచ్చుకున్న నటులు, ఇతర కళాకారులతో బాటు రచయితలు కూడా తొలి రోజుల్లో చిత్రరంగానికి వచ్చారు. నాటకరంగంతో బాటు ఆ రంగాన్ని కూడా సుసంపన్నం చేసారు. బలిజేపల్లి వారు కూడా ఆ కోవలోకే వస్తారు.
.........ఆయన గురించి ఇక్కడ చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|