Active Blogs | Popular Blogs | Recent Blogs
ఆధునిక భారత రూపశిల్పి
ప్రాజెక్ట్ లు ఆధునిక దేవాలయాలని నిర్వచించిన మహనీయుడు పండిట్ జవహర్లాల్ నెహ్రు. స్వతంత్ర్య భారతదేశ నిర్మాణానికి కృషి చేసిన వారిలో నెహ్రు కుటుంబానికి ప్రముఖ స్థానమే వుంది. అందుకే ఇప్పటికీ మనదేశంలో ఆ కుటుంబానికి ప్రాధాన్యం తగ్గలేదు.
మన ప్రథమ ప్రధానిగా నెహ్రు ఈ దేశానికి అందించిన సేవలు మరువలేనివి. 1947 లో స్వాతంత్ర్యం సిద్ధించిన నాటినుంచి 1964 లో మరణించేవరకూ ప్రధానమంత్రిగా పనిచేసిన ఘనత నెహ్రుది. స్వాతంత్ర్యోద్యమంలో గాంధీజీ వెన్నంటి వుండి ఆయన వారసుడిగా పేరు పొందారు. ప్రధానిగా పార్లమెంటరీ ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేసారు. విదేశీ వ్యవహారాల్లో మధ్యే మార్గం పాటించే విధానాన్ని అమలుచేసారు. అలీనోద్యమ వ్యవస్థాపకుల్లో ఒకరు నెహ్రు.
............. నెహ్రు వర్థంతి సందర్భంగా ప్రత్యేకం ఇక్కడ చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|