Active Blogs | Popular Blogs | Recent Blogs
క్రమాక్రమాలు
హాస్య బ్రహ్మ, గణపతి సృష్టికర్త చిలమర్తి లక్ష్మీనరసింహం గారు చెప్పిన ఓ పిట్ట కథ.......
ఒక ఊరిలో కాస్త కలిగిన కుటుంబంలోని బ్రాహ్మణుడు వేదం చదువుకున్న వారెవరైనా సరే తనింటికి వస్తే భోజనం పెడతానని ప్రకటించాడు. వేదం రాని వారికి ఆ అవకాశం లేదని కూడా చెప్పేవాడు. ఆ మాట ప్రకారమే వేద పండితులు ఎవరు తన ఇంటికి వచ్చినా లేదనకుండా భోజనం పెట్టి వారిని ఉచిత రీతిని సత్కరించి పంపేవాడు.
.............. మిగిలిన కథ ఇక్కడ చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|