Active Blogs | Popular Blogs | Recent Blogs
సాహితీ కృషీవలుడు
గరుత్మంతుళ్లు తెచ్చిన అమృతం
దక్కిందనుకోవడం అనృతం !
దర్భలు నాకేరు మన ఏలికలు
అందుకే ఈ నాలికల చీలికలు !
కరి మింగింది వెలగపండు
కాదు కాదంటే పోనిండు !
మన స్వతంత్ర్యం మేడిపండు
మన దారిద్ర్యం రాచపుండు !
1949 లో ' ఆనందవాణి ' పత్రికలో ' ఆగష్టు పదిహేను ' పేరుతో ఆరుద్ర రాసిన కవిత అది. ఇందులో అప్పటి పరిస్థితులపై నిప్పులు చెరిగిన ఆరుద్రలో భవిష్యత్తు దృష్టి కూడా వుండి వుండాలి.
..... ఆరుద్ర జయంతి ప్రత్యేకం ఇక్కడ చదవండి.
Be first to comment on this Blog Post!
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|